BigTV English
Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తీపి కబురు, ఆ టెన్షన్ అక్కర్లేదు

Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తీపి కబురు, ఆ టెన్షన్ అక్కర్లేదు

Advertisement Hyderabad News: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఇసుక కొరత తీర్చడానికి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కొత్తగా నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించింది. దీంతో ఇల్లు కట్టుకునేవారికి ఇసుక సమస్య తీరనుంది. తెలంగాణతోపాటు ఏపీలో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు మొదలయ్యాయి. దీంతో ఇసుక విషయంలో కొరత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. తెలంగాణలో నిర్మాణాలకు […]

Big Stories

×