E-Paper
Advertisement
AP News: వైసీపీ సోషల్‌‌మీడియా కార్యకర్తలకు కష్టాలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో, మిగతావారిలో టెన్షన్

AP News: వైసీపీ సోషల్‌‌మీడియా కార్యకర్తలకు కష్టాలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో, మిగతావారిలో టెన్షన్

AP News: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివేట్ అవుతున్నారా? అర్జున్‌రెడ్డి ఏడాదిన్నరగా ఏపీ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారా? కూటమి సర్కార్ ఏమీ చేయదని భావించి అడుగుపెట్టారా? ఇద్దరు అరెస్టుతో మిగతా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు కష్టాలు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర తర్వాత మెల్లగా యాక్టివేటు అవుతోంది వైసీపీ. ఆ పార్టీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేయడం మొదలుపెడుతున్నాయి. […]

YSRCP: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ

Big Stories

Advertisement
×