E-Paper
Advertisement
BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

BRS MLA’s : మేమంతా గులాబీ పార్టీలోనే ఉన్నాం.. కానీ, మా మద్దతు మీకివ్వం!

గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వ్వవహారం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కింద మొన్నటివరకు విచారణను ఎదుర్కొన్న శాసన సభ్యులు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సమర్పించిన అఫిడవిట్ మొత్తానికి రివీల్ అయ్యింది.దీంతో వారు చెప్పిన సమాధానాలు విని అంతా షాకవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తున్నది.తాము గులాబీ పార్టీలో ఉన్నామని, కాంగ్రెస్‌లో చేరలేదని స్పీకర్‌ వద్ద ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆ […]

Telangana Politics:  హీటెక్కిన ఫిరాయింపుల వ్యవహారం.. స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Telangana Politics: హీటెక్కిన ఫిరాయింపుల వ్యవహారం.. స్పీకర్‌ని కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం వేడెక్కిందా?  వచ్చేవారం ఆ ఇష్యూకి ముగింపు పలకనుందా? ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు .. స్పీకర్ నోటీసులపై స్పందించారు. విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో సమావేశమయ్యారు. హీటెక్కిన ఎమ్మెల్యే ఫిరాయింపుల వ్యవహారం ఫిరాయింపు వ్యవహారంపై పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 23న ఆదివారం తన […]

New Schemes : మహిళలకు రూ. 2,500, పెళ్లికి తులం బంగారం అప్పటి నుంచే.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..

Big Stories

×