E-Paper
Advertisement
Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: జమ్మూకాశ్మీర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లారు సదరు విద్యార్థి. అనుకోకుండా అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలియగానే విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఆనంద్ మోహన్ జమ్మూకాశ్మీర్‌లో చదువుతున్నాయి. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-(ఎన్ఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం […]

5 గంటల్లో జమ్మూ-శ్రీనగర్ ప్రయాణం, డైరెక్ట్ వందే భారత్ వచ్చేస్తోంది!
Jammu Kashmir Snowfall: జమ్మూ కశ్మీర్ లో భారీగా హిమపాతం.. 50 విమానాలు రద్దు
Kashmir Train Service: ఢిల్లీ నుంచి కాదా? కాశ్మీర్ వందే భారత్ స్లీపర్ రైల్‌ ప్రయాణికులకు ఊహించని షాక్, అక్కడే ఎక్కాలట!

Kashmir Train Service: ఢిల్లీ నుంచి కాదా? కాశ్మీర్ వందే భారత్ స్లీపర్ రైల్‌ ప్రయాణికులకు ఊహించని షాక్, అక్కడే ఎక్కాలట!

Delhi-Kashmir Train Service: యావత్ కాశ్మీర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న న్యూఢిల్లీ- శ్రీనగర్ వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అందరూ ఊహించారు. ఇప్పటి వరకు శ్రీనగర్ వెళ్లేందుకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడం ఆ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ పనులను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనసాగించింది. రీసెంట్ గా ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే ట్రాక్ టెస్ట్ కూడా […]

Big Stories

Advertisement
×