E-Paper
Advertisement
Phone Tapping Case: పాస్‌పోర్ట్‌లు రద్దు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
IAS Officer Amoy Kumar: సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు.. ఏకంగా 1000 కోట్లట!
Telangana High Court : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ… వాదనలు వినిపించేందుకు గడువు కోరిన ప్రభుత్వం, కోర్టు ఏం చెప్పిందంటే ?
Meridian School : మెరీడియన్ ఫీ‘జులుం’… ఫీజులు లక్షల్లో.. జరిమానా వేలల్లో!
Tpcc Chief : హైకమాండ్ ఆదేశాలతోనే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం, కానీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు మాది భరోసా, టిపీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Tpcc Chief : హైకమాండ్ ఆదేశాలతోనే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం, కానీ జీవన్ రెడ్డి ప్రతిష్టకు మాది భరోసా, టిపీసీసీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Tpcc Chief Mahesh Kumar Goud : రాష్ట్రంలో ఎమ్మెల్యేల చేరికలకు తమ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని చెప్పారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూసుకుంటామని స్ఫష్టం చేశారు. జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యపై పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడామని పేర్కొన్నారు. ఘటనపై […]

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

 రిటైర్డ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులకు పిలుపు కొందర్ని మళ్లీ ప్రశ్నించనున్న కమిషన్  29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ ఘోష్‌తో విజిలెన్స్ చీఫ్ భేటీ విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్‌పై దృష్టి మేడిగడ్డ ఘటనకు ఏడాది పూర్తి స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ మరోసారి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఇంకోసారి ఉన్నతాధికారులు, రిటైర్డు ఇంజినీర్లను విచారించనుంది. ఎవరెవరిని పిలవాలి అనే అంశంపై ఇప్పటికే కమిషన్ అధికారులతో చంద్రఘోష్ భేటీ అయ్యారు. ఇప్పటికే సీడీవో, కాళేశ్వరం కార్పొరేషన్, […]

Minister Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధిలో మూసి భాగస్వామ్యం.. నిర్వాసితుల కష్టాలు మాకు తెలుసు
GO 317 : సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక
MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

MLC kodandaram : గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా జేఏసీ తరపున టీఎన్‌జీవో సమావేశంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడూ నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆనాడు పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు కల్లబొల్లి మాటలతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఉద్యోగాల భర్తీకి తొలి ప్రాధాన్యత […]

Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా
 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం
Revanth Reddy book : ‘గురి తప్పని విలుకాడు’ సీఎం రేవంత్..
Bandi Sudhakar : మూసీపై గోబెల్స్ ప్రచారమా? – బండి సుధాకర్ గౌడ్
Education commission : విద్యా కమిషన్‌కి సలహా కమిటీ.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్
Nalgonda water issue : నల్గొండంటే అంత కళ్లమంటా? – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Big Stories

Advertisement
×