E-Paper
Advertisement
CM Chandra Babu: పార్టీ పరువు తీస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్
AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

AP Politics: గీత దాటితే సస్పెండ్.. తిరువూరు పంచాయితీపై చంద్రబాబు సీరియస్

AP Politics: తిరువూరు పంచాయితీపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎవరిని బతిమిలాడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలతో అన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు , ఎంపీ కేశినేని చిన్నిగొడవపై సీరియస్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఇమేజ్‌తో గెలిచామనుకుంటున్నారని.. అలా అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్లిపోవచ్చన్నారు. అలాంటివాళ్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే సత్తా ఏంటో తెలిసేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం. తొందరపడి కొంతమందికి టికెట్లు ఇచ్చానేమో అని నేతల వద్ద […]

Kesineni Vs Kolikapudi: కొలికపూడి కేశినేని మధ్య వార్.. చంద్రబాబు నిర్ణయం ఇదే?

Big Stories

×