E-Paper
Advertisement
Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

Top 20 News: కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్, నిర్మల్ జిల్లాలో విషాదం.. సర్పంచ్ అభ్యర్ధి సూసైడ్

1. కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫైర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కిరికిరిరెడ్డిగా మారారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఫైరయ్యారు. కేటీఆర్ మాట్లాడే చిట్టీలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా..? అంటూ ప్రశ్నించారు. 2. అక్రమాస్తులపై ఏసీబీ సోదాలు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ అక్రమాస్తుల […]

Top 20 News: కాంగ్రెస్ నాయకత్వం తీరుపై కార్యకర్తల అసహనం, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. రాకపోకలు బంద్
Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

Top 20 News: పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ , వికారాబాద్ జిల్లాలో నామినేషన్ పత్రాలు చోరీ

1. పిఠాపురంపై వైసీపీ నేత హాట్ కామెంట్స్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న విషయాలపై వైసీపీ నేత వంగా గీత హాట్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వంలో పిఠాపురంలో కుల వివక్ష పెరిగిపోయిందన్నారు వంగా గీత. దళితుల గ్రామ బహిష్కరణ, దాడి, టీచర్లే కులం పేరుతో దూషిస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని, చేబ్రోలులో ఓ వ్యక్తి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఆకృత్యాలు పెరిగిపోయాయని.. పరిస్థితులను చూస్తే ఇక్కడ […]

Big Stories

×