E-Paper
Advertisement
Top 20 News: వైసీపీ నాయకుల పై ఎంపీ పుట్టా మహేష్ ఫైర్, కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
Top 20 News: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సెటైర్లు, విజయవాడ దుర్గగుడిలో అపచారం
Top 20 News: రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన
Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

1. క్యాలెండర్ ఆవిష్కరణ సచివాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డైరీ, క్యాలెండర్‌లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జోగారెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. 2. కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్ జనగామ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ […]

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

1. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్ పేటలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో యాగం చేయిస్తున్నారు. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. 2. ఫిర్యాదు చేశాం పంచాయతీ ఎన్నికల్లో ఇంటివారే నష్టానికి కారణమయ్యారన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతిపక్ష పార్టీతో సంబంధం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఆరోపించారు. పార్టీకి […]

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

1. ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఖమ్మం కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోచేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రాధ, ఉమారాణి, శ్రీదేవి జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2. కానిస్టేబుల్ దౌర్జన్యం హన్మకొండలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గోకుల్ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు ఆయన 3.20 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. గత ఏడు […]

Top 20 News: సంక్రాంతి సందర్భంగా డ్రోన్ షో, బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్
Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News: తెలంగాణ విద్యాశాఖ తీరుపై చైర్మన్ ఆవేదన, మహిళను కొట్టి చంపి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య

1. సీఎం సమావేశం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, పీసీసీ చీఫ్‌ సమావేశమయ్యారు. ఈనెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు. 2. గ్రీన్ ట్యాక్స్ పెంచాం ఆర్టీసీలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు. డీజిల్ ఆటోలను కూడా రెట్రోఫిట్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు. పదిహేనేళ్లు […]

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

Top 20 News: కారు అద్దాలు పగలగొట్టి రూ. 5 లక్షలు చోరీ, భార్య పుట్టింటి నుంచి రావట్లేదని భర్త ఆత్మహత్య

1. సీఎంకు ఆహ్వానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానం అందించారు. 2. జగన్‌పై భీమిలి ఎమ్మెల్యే ఫైర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ విధ్వంసకర ఆలోచనలు చేసే వ్యక్తి అని, మాటలు మార్చడంలో ఆయనకు ఆయనే సాటి […]

Top 20 News: కుంభమేళాను తలపించేలా..మేడారం జాతర, తెలంగాణపై పవన్ కళ్యాణ్  ఫోకస్
Top 20 News: సీఎం చంద్రబాబు జవాబు చెప్పాలి.. అంబటి డిమాండ్, బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల ఫైర్
Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

Top 20 News: బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు ఉద్రిక్తత

1. గడువులోపే పూర్తిచేశాం.. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా టేకాఫ్ అయింది. గడువులోపే నిర్మాణం పూర్తి చేశామని, అత్యాధునిక సాంకేతికతో దీనిని రూపొందించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2. బీఆర్ఎస్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్ నీటి దోపిడీపై బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా.. ఏపీ వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో […]

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

Top 20 News: నల్లగొండ జిల్లాలో నో హెల్మెంట్-నో పెట్రోల్, ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

1. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్ ప్రధాని మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో అప్రజస్వామిక భాషను వాడటం సరికాదని, స్పీకర్, కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాన్ని సమర్థించడం సభ గౌరవాన్ని తగ్గించడమేనని విమర్శించారు. 2. అంబులెన్స్‌ల పరిశీలన కడప పాత రిమ్స్‌లో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్‌లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పరిశీలించారు. ఇవి గత పదేళ్లుగా, ముఖ్యంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని […]

Top 20 News: బీఆర్ఎస్ పార్టీ తీరుపై మంత్రి తీవ్ర విమర్శలు, టీడీపీ నేతపై కత్తులతో దాడి
Top 20 News: అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నాం.. సీఎం రేవంత్, వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం..

Big Stories

×