E-Paper
Advertisement
Top 20 News: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు, డ్వాక్రా సంఘాల ఉద్యోగుల భారీ మోసం
Top 20 News: మావోయిస్ట్‌లకు మరో ఎదురు దెబ్బ, ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం
Top 20 News : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు షాక్, బ్యాంకులో దోపిడీముఠా
Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య
Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

1. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్‌లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించారు. 2. సిద్దిపేట జిల్లాలో పొన్నం పర్యటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ డ్రైవింగ్ […]

Top 20 News: 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్, బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

1. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతో నడుస్తాయని చెప్పారు. 70శాతం మందికి ఎన్టీఆర్ వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థుల సీట్లూ పెరుగుతామని తెలిపారు. 2. సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం […]

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

1. షాప్‌లోకి దూసుకెళ్లిన కారు..  ఇద్దరు మృతి హైదరాబాద్ మైలార్దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన స్వెటర్స్‌ అమ్ముకునే షాప్‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. స్థానికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2. కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు […]

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు. 2. అభివృద్ధికి ఎంఓయూ విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, […]

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

1. పాలక ప్ర‌భుత్వంపై ప్రజల నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 చోట్ల కాంగ్రెస్ మ‌ద్ధతుదారులు గెలవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిద‌ర్శనం అని పేర్కొన్నారు. 2. పంచాయతీ ఫలితాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఉత్తమ్ […]

Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

1. పట్టు వస్త్రాలు సమర్పణ కొండసొరికల్లో కొలువైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలతో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. 2. కమలం పార్టీ కీలక నిర్ణయం కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు […]

Top 20 News Today: సంక్రాంతి రైళ్ల నుంచి పంచాయతీ పోరులో ఘర్షణల వరకు..
Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

1. కట్టుదిట్టమైన భద్రత ప్రపంచ ఫుట్‌ బాల్‌ దిగ్గజం మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్యాలెస్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంకు వెళ్లనున్నారు. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో పాల్గొననున్న మెస్సీ.. అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొంటారు. 2. అనుమానాస్పద మృతి హైదరాబాద్‌ పాతబస్తీ ఉప్పుగూడలోని రాజా రాజేశ్వరి బార్‌లో సాయి నాథ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి పక్కన ఇంజెక్షన్ సిరంజ్, మాత్రలు, మద్యం […]

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

1. ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి లోపాలు జరగకుండా భద్రతను పటిష్టం చేశామని డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్‌లోకి చొచ్చుకుపోకుండా నిరోధించడానికి మొత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. 2. ఫ్యాన్స్ ఫైర్ అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన […]

Big Stories

×