E-Paper
Advertisement
30 ఏళ్ల పాటు ప్రపంచానికి కనిపించకుండా బతికిన మహానటి మిస్టరీ !
ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

ఛత్తీస్‌గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ

Uttam Kumar: స్వేచ్ఛ బ్యూరో: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్ అనుమతుల సాధనలో మరో కీలక ముందడుగు పడిందని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు గురువారం రాత్రి వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో పార్క్ హయత్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ఛత్తీస్‌గఢ్ […]

Big Stories

Advertisement
×