E-Paper
Advertisement
Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆ మూడు రోజులు కొత్త మార్గదర్శకాలు

Tirumala News: తిరుమల భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆ మూడు రోజులు కొత్త మార్గదర్శకాలు

Tirumala News: తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయినా భక్తులు తండోపతండాలుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ,  కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 అనగా మంగళవారం నుంచి గురువారం వరకు టోకెన్స్ ఉన్న భక్తులకు దర్శనం కల్పిస్తామని క్లారిటీ ఇచ్చింది. తిరుమల భక్తులకు అలర్ట్ గోవిందా.. గోవిందా.. నామస్మరణతో తిరుమల గిరులు నిత్యం మార్మోగుతున్నాయి. కలియుగ వైకుంఠం శ్రీనివాసుడ్ని ఒక్కసారి దర్శించుకుంటే […]

Vaikunta Dwara Darshanam: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. రేపట్నుంచి ఎలక్ట్రానిక్ డిప్ నమోదు.. సర్వదర్శనం టోకెన్లూ ఆన్ లైన్ లో

Big Stories

×