E-Paper
Advertisement
Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డిలోని 6, మేడ్చల్లోని 3, వికారాబాద్​లోని 4 మున్సిపాలిటీలో జరిగిన పొలింగ్ విధానంపై ఎప్పటికిప్పుడు జిల్లా కలెక్టర్, ఆయా పరిధిలోని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సమస్యత్మాక ప్రాంతాలను పోలీస్​ కమీషనర్లు పర్యటించి స్ధానికులను పరిస్థితులపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో నా ఓటు వేశారని బాధితురాలు బహిరంగంగా వెల్లడించారు. 83.99 శాతం పొలింగ్ […]

Gadwal News: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోరు.. ఐజలో అత్యధికంగా 84.69 శాతం పోలింగ్ నమోదు!

Big Stories

×