E-Paper
Advertisement
Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కమలం పార్టీ అధిష్టానం, ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయం సాధించడమే లక్ష్యంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో తమకున్న నలుగురు లోక్‌సభ సభ్యులకు పూర్తి స్థాయి గెలుపు బాధ్యతలను కాషాయ పార్టీ అప్పగించింది. […]

Big Stories

Advertisement
×