E-Paper
Advertisement
Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

Dharani Fraud: ధరణి పోర్టల్‌లో భారీ కుంభకోణం.. మొత్తం 1,080 రిజిస్ట్రేషన్లలో ఫ్రాడ్, 15 మంది నిందితుల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధరణి, భూ-భారతి డిజిటల్ రిజిస్ట్రేషన్ మోసం కేసులో వరంగల్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అధునాతన సాంకేతికతను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న భారీ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 15 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 9 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మోసం సాగిందిలా.. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆన్‌లైన్ […]

Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర శిశువుల విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైల్వే స్టేషన్లే లక్ష్యంగా పసిపిల్లలను అపహరించి.. సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను ఖాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 28న ఖాజీపేట రైల్వే స్టేషన్ బయట నిద్రిస్తున్న ఐదు నెలల పసికందు మల్లన్న కిడ్నాప్‌కు గురయ్యాడు. […]

Warangal Bank Robbery: ఓర్నీ..  ఏకంగా SBI బ్యాంక్‌కే కన్నం వేశారు.. చివరికి ఇలా దొరికిపోయారు!

Big Stories

Advertisement
×