E-Paper
Advertisement
Water dispute: ఏపీ, తెలంగాణ  నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: ఏపీ, తెలంగాణ నీటి వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Water dispute: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నెలకొన్న గోదావరి జలాల వివాదాన్ని న్యాయ పోరాటాల కంటే.. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం బెటరని సుప్రీంకోర్టు సూచించింది. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని చెప్పింది. మధ్యవర్తిత్వంతో సహా మూడు పరిష్కార మార్గాలను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇరు రాష్ట్రాల ముందుంచారు. పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ‘పోలవరం–నల్లమల సాగర్‌’ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచిందని, దీనిపై తక్షణమే స్టే […]

Telangana- AP: తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయతీపై.. సుప్రీంకోర్టులో విచారణ
KCR vs Revanth : చావు రాజకీయం.. సీఎం రేవంత్ సవాల్‌ను గులాబీ బాస్ స్వీకరిస్తారా?

Big Stories

Advertisement
×