BigTV English

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..
bapurao

BJP: మత మార్పిడులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఆదిలాబాద్‌లో జనజాతి సురక్ష సభలో ప్రసంగించారు. కొందరు ముస్లిం పెద్దలు, పాస్టర్లు.. గిరిజనుల మత మార్పిడులకు పాల్పడుతున్నారని సోయం ఆగ్రహం వ్యక్తం చేశారు.


జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారని.. ఇప్పటివరకు 12 వందల మంది ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని.. లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని చెప్పారాయన. అదివాసీలను పెళ్లిళ్ల పేరుతో మతం మార్చుతున్నారని.. ఆ మహిళల పేరుపై భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుని కొల్లగొడుతున్నారని అన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×