E-Paper
Advertisement

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..

BJP: వారిపై బుల్లెట్లు దించుతాం.. బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement
bapurao

BJP: మత మార్పిడులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఆదిలాబాద్‌లో జనజాతి సురక్ష సభలో ప్రసంగించారు. కొందరు ముస్లిం పెద్దలు, పాస్టర్లు.. గిరిజనుల మత మార్పిడులకు పాల్పడుతున్నారని సోయం ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారని.. ఇప్పటివరకు 12 వందల మంది ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని.. లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని చెప్పారాయన. అదివాసీలను పెళ్లిళ్ల పేరుతో మతం మార్చుతున్నారని.. ఆ మహిళల పేరుపై భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుని కొల్లగొడుతున్నారని అన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×