E-Paper
Advertisement

Mahabubabad : అర్ధరాత్రి కరెంట్ కట్.. ఇళ్లపై రక్తపు జల్లులు.. అక్కడ ఏం జరుగుతోంది?

Mahabubabad : అర్ధరాత్రి కరెంట్ కట్.. ఇళ్లపై రక్తపు జల్లులు.. అక్కడ  ఏం జరుగుతోంది?
Advertisement

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో భయానక ఘటన జరుగుతోంది. కావాలని చేస్తున్నారో ఆకతాయిల పనో తెలియదు కానీ.. అక్కడ ప్రజలు మాత్రం రాత్రిపూట భయంభయంగా బతుకుతున్నారు. తెల్లారితే ఇళ్ల ముందు ఎక్కడ రక్తపు మరకలు చూడాల్సి వస్తుందోనంటూ గజగజా వణుకుతున్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని.. వినని…ఘటనలు.. ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయంటూ భయంతో ఉన్నారు.

మహబూబాబాద్ శివారు రజాలీపేటలో అర్ధరాత్రి ఇళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రక్తం జల్లుతున్నారు. రెండురోజులుగా ఇళ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. దుండగులు అర్ధరాత్రి కరెంట్ తీసి ఈ చర్యకు పాల్పడుతున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు అర్థరాత్రి హడలిపోతున్నారు. ఇదంతా చేస్తుంది ఎవరు? ఎందుకు రక్తం చల్లుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అంతుపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయం భయంగా గడుపుతున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. రజాలీపేటలో జరుగుతున్న ఘటనల వెనుక వాస్తవాలను వెలికితీసే చర్యలు చేపట్టారు. అక్కడున్న వారిలో భయం పోగొట్టేందుకు యత్నిస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×