E-Paper
Advertisement

Revanth Reddy : బిర్లా మందిర్ లో పూజలు.. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు..

Revanth Reddy : బిర్లా మందిర్ లో పూజలు.. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు..

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాదాపు నెలరోజులపాటు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోజూ కనీసం మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయభేరి సభలకు హాజరయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు కాస్త సమయం దొరికింది.

రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సర్వమత ప్రార్థనలు చేశారు. మాణిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ , మల్లు రవితో కలిసి మొదట బిర్లా టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు జరిపారు. మరోవైపు నాంపల్లి దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×