BigTV English

Lokesh: లోకేష్ పాదయాత్రకు మద్దతు.. వైజాగ్ వెళ్ళిన తెలంగాణ ఐటీ ఉద్యోగులు..

Lokesh: లోకేష్ పాదయాత్రకు మద్దతు.. వైజాగ్ వెళ్ళిన తెలంగాణ ఐటీ ఉద్యోగులు..

Lokesh: లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఐటీ ఉద్యోగులు విశాఖపట్నంకు బయలుదేరారు. హైదారాబాదలో ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు మద్దతు తెలపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టిడీ జనార్ధన్ మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ ‌‌‌‌‌‌‌లోని ప్రజలకు రక్షణ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు కూడా కనీసం స్వాతంత్య్రం లేదన్నారు. పోస్టులు పెడితే అర్థరాత్రి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.


ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేయ్యకుండా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయ్యకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలకు, అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చేందుకే నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టారన్నారు. అందులో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, జీ వి రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, అమరావతి జేఏసీ కన్నీనర్ కొలకపూడి శ్రీనివాస్, తేజస్వీ పొడపాటి, కొండయ్య చౌదరి మొదలైనవారు పాల్గోన్నారు.


Tags

Related News

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

Big Stories

×