E-Paper
Advertisement
Odisha Train Accident :  వేగంగా పునరుద్ధరణ పనులు.. 51 గంటల్లోనే అందుబాటులోకి ఒక మార్గం..
CBI : ఒడిశా రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో..? సీబీఐ దర్యాప్తునకు రైల్వేబోర్డు సిఫారసు..

CBI : ఒడిశా రైలు ప్రమాదంపై అనుమానాలెన్నో..? సీబీఐ దర్యాప్తునకు రైల్వేబోర్డు సిఫారసు..

CBI : ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఓవర్‌ హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నలింగ్‌లో […]

BJP : తెలంగాణలో టీడీపీతో  పొత్తు ..? బీజేపీ వ్యూహమిదేనా..?
Rahul Gandhi : తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం.. కేంద్రంలోనూ కాంగ్రెస్ దే గెలుపు : రాహుల్ గాంధీ
AP Passengers : ఆ 28 మంది ప్రయాణికులు ఏమయ్యారు..? ఏపీ ప్రభుత్వం ఆరా..!
Sharwanand : వైభవంగా శర్వానంద్ పెళ్లి .. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..
Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి కారణమిదే.. రైల్వే మంత్రి క్లారిటీ..!

Ashwini Vaishnaw : ఒడిశా రైలు ప్రమాదానికి మూల కారణాన్ని తెలుసుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ప్రకటించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలను రైల్వేమంత్రి పర్యవేక్షిస్తున్నారు.ఈ సమయంలో రైలు ప్రమాదంపై కీలక విషయాన్ని వెల్లడించారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. ప్రమాదానికి కారణమైన తప్పిదాన్ని కనిపెట్టారని […]

Odisha Train Accident : మానవ తప్పిదం వల్లే ఒడిశా రైలు ప్రమాదం.. ఆడియో వైరల్..
Eruvaka Pournami : ఏరువాక పౌర్ణమి రోజు మర్రిచెట్టును పూజిస్తే….
Jyeshtha Pouranami :  జేష్ఠ్య పౌర్ణమి రోజు ప్రత్యేకత ఏంటి….
Odisha Train Accident: మూడో రైల్‌కు సిగ్నల్ ఎలా ఇచ్చారు? నిపుణుల క్లారిటీ ఇదే..
Odisha Train Accident: 141మంది ఫోన్లు స్విచ్చాఫ్.. ఏపీలో టెన్షన్.. వాళ్లంతా సేఫేనా?
Odisha Train Accident: అత్యంత వేగంగా.. రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిందిలా.. మోదీ ఆరా..
AP: చంద్రబాబు-అమిత్‌షా భేటీ అందుకేనా? జగన్ ఎఫెక్టేనా?

Big Stories

Advertisement
×