E-Paper
Advertisement
Turkey, Syria Earthquake : టర్కీ , సిరియాలో భూకంప విలయం… 4,500 దాటిన మృతుల సంఖ్య..
Prabhas-Kriti sanon: బ్రేకింగ్.. మాల్దీవుల్లో ప్రభాస్-కృతిసనన్ ఎంగేజ్మెంట్..
AIMIM: కాంగ్రెస్ తో పొత్తు? బీఆర్ఎస్ తో కటీఫ్! కేసీఆర్ కు ఎమ్ఐఎమ్ షాక్!?
Telangana Budget 2023: ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. చేతులు కాలాక ఆకులు?
Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం
RSS: ఉద్యోగాలు అడగొద్దు.. తేల్చి చెప్పిన RSS చీఫ్..
EarthQuake: 1600 మందికి పైగా దుర్మరణం.. భూకంప బీభత్సం.. మోదీ దిగ్భ్రాంతి..
Balakrishna: నర్సుల వివాదంపై బాలయ్య క్లారిటీ.. ఏం అన్నారంటే?
Etala : బడ్జెట్ అంకెల గారడీ.. ప్రభుత్వంపై ఈటల సెటైర్లు..
Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు ప్రమాణం.. తెలుగు వ్యక్తికి అవకాశం..

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు ప్రమాణం.. తెలుగు వ్యక్తికి అవకాశం..

Supreme Court : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్ మనోజ్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ .. కొత్త జడ్జీల చేత ప్రమాణం చేయించారు. దీంతో సుప్రంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు […]

Movies: ఓటీటీ, థియేటర్లలో ఈ వారం వచ్చే సినిమాలు ఇవే..
TS Budget : కొత్త పథకాల్లేవ్.. కేంద్రంపై నిందలు.. ఆ విషయాలకే ప్రయారిటీ…
Budget : రైతులను ఆకర్షించడమే లక్ష్యం.. బడ్జెట్ లో సాగురంగానికి భారీగా నిధులు..
Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్

Ts High Court: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ షాక్ తగిలింది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది. సీబీఐ విచారణకే మొగ్గుచూపింది. సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం అడగగా.. […]

Big Stories

×