E-Paper
Advertisement

Andhra Pradesh : మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యు పేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తరూలు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.

Andhra Pradesh : మున్సిపల్ కార్మికులకు హెల్త్ అలవెన్స్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Andhra Pradesh : మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కొన్ని కేటగిరీ కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ఆరోగ్య విభాగంలోని కొన్ని కేటగిరీ కార్మికులకు రూ.6 వేల చొప్పున హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించింది.

అదే విధంగా పట్టణాల్లో పని చేస్తున్న మున్సిపల్ వర్కర్లకు ఆక్యుపేషన్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని ప్రకటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు, శానిటేషన్ వాహనాల డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ , మలేరియా వర్కర్లకు హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×