E-Paper
Advertisement

Manickam Tagore: జగన్‌కు మాణికాం ఠాకూర్‌ కౌంటర్.. ఓన్లీ రిచ్ పీపుల్‌తో అంటూ..

Manickam Tagore: జగన్‌కు మాణికాం ఠాకూర్‌ కౌంటర్.. ఓన్లీ రిచ్ పీపుల్‌తో అంటూ..
Advertisement

Manickam Tagore: ఏపీలో వైసీపీ లోటును భర్తీ చేసుకునే పనిలో కాంగ్రెస్ పడిందా? వైసీపీ వ్యవహార శైలిపై ఏపీ కాంగ్రెస్ క్రమంగా రియాక్ట్ అవుతుందా? వైసీపీ చేసిన ట్వీట్‌కు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణికాం ఠాగూర్ కౌంటరిచ్చారా? ఎన్నికలు ముగిసి నాలుగైదు నెలలు గడిచినా నేతలు, కార్యకర్తలకు.. అధినేత దూరంగా ఎందుకు ఉంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైసీపీ కొత్త పల్లవి ఎత్తుకుందా? తిరుమల లడ్డూ, జగన్ ఆస్తుల వివాదంతో ఆ పార్టీ ఇమేజ్ అయినట్టు కనిపిస్తోంది. నేతలు సైతం వలస పోవడంతో డీలా పడుతోంది. దీంతో పాత అస్త్రాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. ఇందులో భాగంగా రోజు లేదా రెండురోజుల కొకసారి వైఎస్ఆర్ ఫోటోతో ట్వీట్ చేస్తోంది. రకరకాల కామెంట్స్ చేస్తోంది.

Advertisement

ప్రజాసమస్యల పరిష్కారమే వైఎస్‌ఆర్ మొదటి ప్రాధాన్యత అంటూ వైసీపీ ట్వీట్‌ చేయడంపై ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌ కౌంటరిచ్చారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ధనవంతుల్నే కలిసేవారంటూ ట్వీట్‌ చేశారాయన. సీఎంగా జగన్ ఉన్నప్పుడు వసూళ్లతో బిజి బిజీగా గడిపారంటూ ఆరోపించారు. ఆయన ఎప్పుడూ వైఎస్‌ను ఫాలో కాలేదని దుయ్యబట్టారాయన.

ఇంతకీ వైఎస్ఆర్ ఫోటోను వైసీపీ ఎందుకు పెట్టింది? కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావాలనే ఆ విధంగా స్కెచ్ వేసిందా? అనే డౌంట్స్ రైజ్ అవుతున్నాయి.  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చూస్తుంటే వైఎస్ఆర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

Advertisement

 

 

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×