E-Paper
Advertisement

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు
Advertisement

Advertisement

Hyderabad: హైదరిబాద్‌లో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ వరదగా పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలకు ఉద్రృతంగా ప్రవహిస్తుంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కిషన్‌బాగ్ లోని మెహ్మద్ నగర్ నీట మునిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బందులు సహాయ చర్యలు చేపట్టారు. అధికారులు దీనిపై దృష్టి సారించి నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×