BigTV English

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు

Floods: హైదరాబాద్‌లో మూసీ నది ఉగ్రరూపం.. పురానాపూల్‌లో మునిగిన ఇండ్లు


Hyderabad: హైదరిబాద్‌లో మూసీనది ఉగ్రరూపం దాల్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత భారీ వరదగా పోటెత్తింది. బాపుఘాట్ నుంచి దిగువ ప్రాంతాలకు ఉద్రృతంగా ప్రవహిస్తుంది. పురానాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర ప్రమాదకరంగా మూసీ ప్రవహిస్తోంది. దీంతో పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కిషన్‌బాగ్ లోని మెహ్మద్ నగర్ నీట మునిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చాలా మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బందులు సహాయ చర్యలు చేపట్టారు. అధికారులు దీనిపై దృష్టి సారించి నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.


Related News

Mother Killed Sons: మహబూబాబాద్‌లో సంచలనం.. ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి

Hyderabad Rain Today: ముంచెత్తిన మూసీనది.. చాదర్ ఘాట్ వంతెన మూసివేత

Srikakulam Crime: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు.. లారీతో తొక్కించి చంపేశాడు

Ananthapur: పాల గిన్నెలో పడి చిన్నారి మృతి.. అనంతపురంలో విషాదం

Fire Incident: ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన

Latest News: విమానాశ్రమంలో ప్రయాణికుడి ఫ్యాంట్‌లోకి దూరిన ఎలుక..

Car Incident: డివైడర్‌ను ఢీకొట్టి.. మరో కారుపై ఎగిరిపడ్డ కారు.. బావ, మరదలు దుర్మరణం

Big Stories

×