BigTV English

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu(Breaking news in Andhra Pradesh):

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త గణేషునిపాడు గ్రామంలో సోమవారం గొడవ జరగడంతో వైసీపీ నేతలు ఊరు వదిలి పారిపోయారు. వారిని తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని వచ్చారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి దిగడంతో నేతలంతా పొలాల వెంట పరుగులు తీశారు.


విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో పరిస్థితిన చక్కబెట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పుల జరిపారు.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×