BigTV English

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu(Breaking news in Andhra Pradesh):

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త గణేషునిపాడు గ్రామంలో సోమవారం గొడవ జరగడంతో వైసీపీ నేతలు ఊరు వదిలి పారిపోయారు. వారిని తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని వచ్చారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి దిగడంతో నేతలంతా పొలాల వెంట పరుగులు తీశారు.


విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో పరిస్థితిన చక్కబెట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పుల జరిపారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×