BigTV English

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. మహిళ సజీవదహనం..

Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వేంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రి‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. మహిళ సజీవదహనం..

Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రి‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ప్రమాదంలో బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయింది. ప్రమాదానికి గురైన బస్సు జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు‌గా పోలీసులు గుర్తించారు.


Tags

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×