BigTV English
Advertisement

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..

Kurnool Nandyala : సాంబార్‌లొ బల్లి..

Kurnool Nandyala : కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ హోటల్ లో కలకలం రేగింది. తినే ఆహార పదార్ధంలో బల్లి కన్పించింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. వివాహ నిమిత్తం నంద్యాలకు 20 మంది కాకినాడ వాసులు. ఉడిపి హోటల్ కు వెళ్లారు. తినేందుకు ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.


తినే సమయంలో కస్టమర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆ పదార్ధంలో బల్లి కన్పించింది. షాక్ కు గురైన కస్టమర్లు…హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇష్టానుసారం వండి మనుషుల ప్రాణాలతో ఆటలాడతారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో హోటల్ యాజమాన్యానికి …వినియోగదారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది.


Tags

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×