BigTV English

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరు జిల్లా సీతారామాపురంలో దారుణం జరిగింది. మోడల్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి, నింపంటించి కిరాతకంగా చంపారు. ద్విచక్ర వాహనంతో సహ వ్యక్తిని తగలబెట్టారు. ఘటన స్థలాన్ని ఉదయగిరి పోలీసులు పరిశీలించారు. మృతుడు సుబ్బారావుగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అటు.. హంతకురాలు… పొరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో మహిళ లొంగిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు


Tags

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×