E-Paper
Advertisement

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరు జిల్లా సీతారామాపురంలో దారుణం జరిగింది. మోడల్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి, నింపంటించి కిరాతకంగా చంపారు. ద్విచక్ర వాహనంతో సహ వ్యక్తిని తగలబెట్టారు. ఘటన స్థలాన్ని ఉదయగిరి పోలీసులు పరిశీలించారు. మృతుడు సుబ్బారావుగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అటు.. హంతకురాలు… పొరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో మహిళ లొంగిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×