BigTV English
Advertisement

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
breaking news in andhra pradesh

Peddireddy Ramachandra Reddy(Breaking news in Andhra Pradesh) :

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ పెద్దలు స్పందించారు. ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కాళ్లు తాము నరుక్కోమన్న ఆయన.. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని స్పష్టంచేశారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడని తెలిపారు. ఇటీవల జగన్‌ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన పెద్దిరెడ్డి.. సోనియా, చంద్రబాబులు కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్న వ్యక్తులని మండిపడ్డారు.


ఢిల్లీ పెద్దల సమక్షంలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఈ సమయంలో సీఎం జగన్‌ తన కుటుంబాన్ని చీలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకు ఆ విషయాలేవి తెలియవన్నారు ఆ వ్యాఖ్యలేవి తనకు అర్థంకావడంలేదని జవాబిచ్చారు. ఇక కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని.. దేశంలోనే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.


Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

Big Stories

×