E-Paper
Advertisement

Fake Reporter: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఫేక్ రిపోర్టర్ అరెస్ట్..

Fake Reporter: ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ.. ఫేక్ రిపోర్టర్ అరెస్ట్..
Advertisement
fake reporter

Fake Reporter: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేశాడో యుట్యూబర్‌. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ సూర్యారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేకల భాను అనే యుట్యూబర్‌ ను అరెస్టు చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం భానుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

మేకల భాను.. ప్రజాకోర్టు పేరుతో యూ ట్యూబ్‌ ఛానల్‌ ఏర్పాటు చేశాడు. తానో జర్నలిస్ట్‌ అని చెప్పకుంటూ పలువురిని బ్లాక్‌ మెయిల్‌ చేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ భర్తతో మేకల భానుకు వివాదం ఉంది. తనను బెదిరించానంటూ పెట్రోల్‌ బాటిల్‌ తో పీఎస్‌ ముందు బైఠాయించాడు. అప్పుడు పోలీసులు భానును.. అదుపులోకి తీసుకుని వదిలేశాడు. ఇదే విషయంలో తన బంధువులను బ్లాక్‌ మెయిల్‌ చేశాడంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఎంపీపీ భర్త దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు.

Advertisement

మేకల భానుపై పలు పోలీస్‌ స్టేషన్లలో దాదాపుగా 9కి పైగా కేసులు ఉన్నాయి. భాను బాధితులు మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఇటీవల వాట్సప్‌ గ్రూప్‌ లు విపరీతంగా పెరిగాయని.. జర్నలిస్టులమని మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×