BigTV English
Advertisement

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Accident in Bapulapadu Krishna District: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.


ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడుకి వెళ్తున్నారు.

Also Read: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారులో ఆ నలుగురు మృతి


మృతి చెందిన వారిలో స్వామినాథన్(40), రాధప్రియ (14), గోపి(23) రాకేష్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వామినాథన్ భార్య సత్యకు(28) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×