E-Paper
Advertisement

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!

Road Incident in Krishna District: కృష్ణాజిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు డేడ్!
Advertisement

Road Accident in Bapulapadu Krishna District: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడుకి వెళ్తున్నారు.

Advertisement

Also Read: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారులో ఆ నలుగురు మృతి

మృతి చెందిన వారిలో స్వామినాథన్(40), రాధప్రియ (14), గోపి(23) రాకేష్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వామినాథన్ భార్య సత్యకు(28) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×