E-Paper
Advertisement

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల అంగన్వాడీ సెంటర్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన షౌష్టికాహారం పాడైపోయింది. గిరినగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం దర్వాసన వస్తోంది.

40 రోజులపైగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలో పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందలేదు. 40 రోజులపాటు నిల్వ చేయడంతో పౌష్టికాహారం పాడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు పాడైపోయాయి. చెక్కీలు పురుగులు పట్టాయి. ఖర్జూరం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×