BigTV English

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల అంగన్వాడీ సెంటర్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన షౌష్టికాహారం పాడైపోయింది. గిరినగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం దర్వాసన వస్తోంది.


40 రోజులపైగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలో పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందలేదు. 40 రోజులపాటు నిల్వ చేయడంతో పౌష్టికాహారం పాడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు పాడైపోయాయి. చెక్కీలు పురుగులు పట్టాయి. ఖర్జూరం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×