BigTV English
Advertisement

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : అంగన్వాడీలో పాడైన పౌష్టికాహారం.. అధికారుల తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం..

Porumamilla : తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల అంగన్వాడీ సెంటర్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన షౌష్టికాహారం పాడైపోయింది. గిరినగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం దర్వాసన వస్తోంది.


40 రోజులపైగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలో పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందలేదు. 40 రోజులపాటు నిల్వ చేయడంతో పౌష్టికాహారం పాడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు పాడైపోయాయి. చెక్కీలు పురుగులు పట్టాయి. ఖర్జూరం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.


Related News

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Big Stories

×