E-Paper
Advertisement

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులపై టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

Gudivada : గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులపై టీడీపీ-జనసేన నేతల ఆగ్రహం..

Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో టీడీపీ-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.

ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు మాజీ మంత్రి కొడాలి నానికి అనుమతి ఇచ్చారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన నేతలు పోలీసులను నిలదీశారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించి తీరుతామని గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము తేల్చిచెప్పారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ-జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×