E-Paper
Advertisement

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేసమయంలో జనసేనలో చేరతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేనానితో బాలశౌరి భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.

మొన్నటి వరకు సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా బాలశౌరి మెలిగారు. కొద్దిరోజులుగా పార్టీలో జరిగిన పరిణామలతో వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా? గుంటూరుపై గురిపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×