BigTV English
Advertisement

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ..!

Vallabbhaneni Balashowry : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అదేసమయంలో జనసేనలో చేరతానని ప్రకటించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జనసేనానితో బాలశౌరి భేటీ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.


మొన్నటి వరకు సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా బాలశౌరి మెలిగారు. కొద్దిరోజులుగా పార్టీలో జరిగిన పరిణామలతో వైసీపీ గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామా చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బాలశౌరి మచిలీపట్నం నుంచి బరిలోకి దిగుతారా? గుంటూరుపై గురిపెడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.


Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×