BigTV English

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..

Kadapa News: సీఎం ఇలాకాలో పట్టపగలే దారుణ హత్య.. వైసీపీ కార్యకర్త నరికివేత..


Kadapa news today(Local news Andhra Pradesh) : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. కడపలో పట్టపగలే కక్షలు కత్తులు దూశాయి. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులతో తెగబడ్డారు. వైసీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని దారుణంగా పొడిచి చంపేశారు. భూతగాదాలే శ్రీనివాసులరెడ్డి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యచేసిన నింతుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి కడపలో ఉంటారు. ఆయనకు కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి జిమ్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మాటు వేశారు. బుర్ఖా ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.


ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Related News

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Big Stories

×