BigTV English

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: వైసీపీ ఉత్తరాంధ్రకు కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి? విశాఖకు మకాం ఎప్పుడు మార్చుతున్నారు? సాయిరెడ్డి రాకతో ఆయన ప్రత్యర్థి గ్రూప్ అలర్ట్ అయ్యిందా? ఆయనెందుకు ఆమరణ దీక్షకు దిగుతామన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


చాన్నాళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి..  కొన్ని విషయాలు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని వివరించారు. దీపావళి తర్వాత విశాఖలో మకాం పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.


 

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×