BigTV English
Advertisement

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం

Vijaysai Reddy: వైసీపీ ఉత్తరాంధ్రకు కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి? విశాఖకు మకాం ఎప్పుడు మార్చుతున్నారు? సాయిరెడ్డి రాకతో ఆయన ప్రత్యర్థి గ్రూప్ అలర్ట్ అయ్యిందా? ఆయనెందుకు ఆమరణ దీక్షకు దిగుతామన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


చాన్నాళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి..  కొన్ని విషయాలు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని వివరించారు. దీపావళి తర్వాత విశాఖలో మకాం పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.


 

 

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×