BigTV English
Covid19: పాజిటివ్ వస్తే మళ్లీ క్వారంటైన్ తప్పదా..!
Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్‌ దర్భార్‌ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్‌గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం హజ్రత్‌ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు. చాదర్‌ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్‌గాంధీకి ముస్లిం పెద్దలు, […]

China Suffering From Corona:చైనాను వీడని కరోనా బంధం
Balakrishna Remunaration: బిగ్ బాస్ హౌస్‌లోకి బాల‌య్య‌.. వామ్మో అంత రెమ్యూన‌రేష‌నా!

Balakrishna Remunaration: బిగ్ బాస్ హౌస్‌లోకి బాల‌య్య‌.. వామ్మో అంత రెమ్యూన‌రేష‌నా!

Balakrishna Remunaration:తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. నిర్వాహ‌కులు ఏడో సీజ‌న్‌ను స్టార్ట్ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే ఈసారి నిర్వాహ‌కుల‌కు హోస్ట్‌గా చేస్తూ వ‌చ్చిన నాగార్జున హ్యాండ్ ఇచ్చేశారు. ఆయ‌న ఏడో సీజ‌న్‌ను హోస్ట్ చేయ‌న‌ని చెప్పేశారని టాక్‌. దీంతో వారు మ‌రో హోస్ట్‌గా ఎవ‌రినీ తీసుకోవాలా? అని ఆలోచిస్తుండ‌గా వారి క‌న్ను నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ప‌డింద‌ని అంటున్నారు. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2 స‌క్సెస్‌ఫుల్‌గా జ‌రుగుతోంది. […]

NBK PSPK: పవన్+బాలయ్య.. రేర్ కాంబినేషన్.. కలర్ ఫోటో అదుర్స్
Indigo Ticket: 2వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపర్ ఆఫర్..
Corona: సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు.. నెంబర్ కూడా ఇచ్చేశాడు..
Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారత్‌లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు. ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి […]

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..
Covid: ఎయిర్ పోర్టుల్లో కొవిడ్ టెస్టులు.. విదేశీ ప్యాసింజర్లకు కఠిన నిబంధనలు
Mayor: GHMCలో రచ్చ రచ్చ.. చర్చ లేకుండానే బడ్జెట్..
Kaikala: అనంత లోకాలకు కైకాల.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
Rahul Gandhi: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. రాహుల్ ను కేంద్రం అడ్డుకునేనా?
Bank Theft: బ్యాంక్ స్ట్రాంగ్‌రూంలో సొరంగం తవ్వి.. 1.8 కేజీల బంగారం చోరీ
AP: అధికార పార్టీ రివేంజ్!.. ఆ ఆఫీసర్ పై బదిలీ వేటు..

Big Stories

×