BigTV English

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారత్‌లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు.


ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.భారతీయుల్లో గత రెండు సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఇంకా ఇప్పటికే కోవిడ్‌ను ఎదుర్కొనడం వల్ల హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగిందన్నారు.

చైనాలో బిఎఫ్ 7 విజృంభించినట్లు ఇండియాలో కూడా వ్యాపిస్తుందని భయాందోలనకు గురికానవసం లేదన్నారు. భారత్‌లో ఇప్పటికే బిఎఫ్7 వేరియంట్ ఎంటర్ అయిందని.. కానీ ఇక్కడ చైనా పరిస్థితి రాదన్నారు. భారతీయులు తీసుకున్న వ్యాక్సిన్లతో పోలిస్తే..చైనా వ్యాక్సిన్లు బలహీనమైనవి అని అన్నారు డాక్టర్ రణదీప్ గులేరియా.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×