BigTV English

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : విశాఖ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 14 గుట్టలుగా పోసి గంజాయిని కాల్చేశారు. కొన్నాళ్లుగా ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు….గంజాయికి రవాణాకు చెక్ పెట్టారు.


ఇప్పటివరకు దాదాపు 925 కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 250 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో గంజాయిని దహనం చేశారు.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×