BigTV English
Advertisement

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : రెండు లక్షల కేజీల గంజాయి స్వాధీనం..

Vishakapatnam : విశాఖ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 14 గుట్టలుగా పోసి గంజాయిని కాల్చేశారు. కొన్నాళ్లుగా ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు….గంజాయికి రవాణాకు చెక్ పెట్టారు.


ఇప్పటివరకు దాదాపు 925 కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 250 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో గంజాయిని దహనం చేశారు.


Related News

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Lokesh Tweet: ఇది హిందువుల విశ్వాసాలపై జరిగిన దాడి.. లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Big Stories

×