E-Paper
Advertisement

Chudamani Temple : గుడిలో దొంగతనం .. పూజారులే సహకరిస్తారు!

Chudamani Temple : గుడిలో దొంగతనం .. పూజారులే సహకరిస్తారు!
Advertisement

Chudamani Temple : సాధారణంగా భక్తులు గుడికి వెళ్తే.. దేవుడికి కానుకలు సమర్పించి, కోరిన కోర్కెలు నేరెవేర్చమని మొక్కుతారు. కానీ.. ఈ గుడికి వెళ్లే భక్తులు మాత్రం.. గుట్టు చప్పుడు కాకుండా ఆలయంలోనే దొంగతనం చేయాలని చూస్తారు. అందుకు ఆలయంలో ఉండే పూజారులే సహకరిస్తారట. మరి ఈ ఆలయం కథేంటో చూద్దామా!

బొమ్మను దొంగిలిస్తే సంతానం..
ఉత్తరాఖండ్‌లో ‘చూడామణి దేవి ఆలయం’ ఉంది. ఈ ఆలయంలో సంతానం లేనివారు దొంగతనం చేస్తే.. పిల్లలు పుడతారని నమ్మకం. దొంగతనం అంటే.. డబ్బు, బంగారం కాదు. అమ్మవారి దగ్గర ఉండే చెక్క బొమ్మలను దొంగలిస్తారు. దానిని ఇంటికి తీసుకెళ్లి బిడ్డ పుట్టిన తర్వాత దొంగలించిన బొమ్మతో పాటు మరో బొమ్మని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ దొంగతనానికి అక్కడి పూజారులు కూడా సహకరిస్తారట.

Advertisement

అలా ప్రారంభమైంది..
1805లో ఓ రాజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు పిల్లలను ప్రసాదించాలని వేడుకున్నాడు. అప్పుడు అమ్మవారు చెక్క బొమ్మ రూపంలో దర్శనమిచ్చింది. ఎవరికీ తెలియకుండా చెక్క బొమ్మను ఇంటికి తీసుకువెళ్లిన రాజుకు పండంటి బిడ్డ పుట్టాడు. దీంతో రాజు చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా గుడిలో బొమ్మని దొంగిలించే ఆచారం ప్రారంభమైందట.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×