E-Paper
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటను ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యారావు మాట్లాడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన టైంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

ALSO READ: Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×