BigTV English
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటను ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.


ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యారావు మాట్లాడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన టైంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

ALSO READ: Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు


Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

Big Stories

×