E-Paper
Advertisement

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, రాజోలు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటను ఆయన్ను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సూర్యారావుకు వైద్యులు స్టంట్ వేసినట్టు సమాచారం. వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణం, నిర్వహణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల నుంచి కోటి సంతకాలను సేకరించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 6 నుంచి శివకోటి గ్రామంలో కోటి సంతకాల సేకరణకు పిలుపునివ్వగా.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యారావు మాట్లాడుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. దీంతో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. సరైన టైంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు.

ALSO READ: Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×