BigTV English
Advertisement

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో మృతుల సంఖ్య 100కి చేరుకుంది. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్న ఉగ్రవాది మొహ్మద్ జిల్లాకు చెందిన మొహ్మద్ అయాజ్‌(37)గా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద అతడి తలభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని అతడు మసీదులోకి ఎలా చేరుకున్నాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయాజ్ ప్రభుత్వ వాహనంలోనే మసీదుకు చేరుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి 10 నుంచి 12 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు.


Tags

Related News

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్ప కూలిన హెలికాఫ్టర్‌.. సోషల్ మీడియాల్ వీడియోలు వైరల్

US Nuclear Weapons: 33 ఏళ్ల తర్వాత అణ్వాయుధాలను బయటకు తీస్తున్న ట్రంప్ మామ.. ఎందుకంటే?

Trump Xi Jinping Meeting: జిన్ పింగ్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ.. టారిఫ్ లపై చైనాకు భారీ ఊరట

Nvidia: చరిత్ర సృష్టించిన ఎన్విడియా.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరిన తొలి కంపెనీగా రికార్డు

Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?

Amazon layoffs: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 30 వేల మందిపై వేటు? మేనేజర్లకు ఈ-మెయిల్స్

Explosion in America: అమెరికాలో భారీ పేలుడు..16 మంది దుర్మరణం

Big Stories

×