E-Paper
Advertisement
Mega Princess: మెగా ప్రిన్సెస్ నామకరణం.. అంబానీ స్పెషల్ గిఫ్ట్..
CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..
Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Atchutapuram Sez: సాహితీ ఫార్మాలో భారీ బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లాలో సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదం నుంచి 25 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. కెమికల్ ల్యాబ్ కావడంతో హానికరమైన పొగ ఇబ్బందిపెడుతోంది. మంటల తీవ్రతకు ఫైర్ సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. […]

Viveka Murder Case : వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముగిసిందా?
Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?
Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రస్తుతం ఈ రోజు ఎంతంటే..?
Kidney Racket  In Eluru: ఏలూరులో కిడ్నీ రాకెట్ కలకలం.. డబ్బుతో వల.. పేదలే టార్గెట్..
Ajit Agarkar : సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి.. రేసులో అగార్కర్..
Pawan Kalyan : భీమవరంలో వారాహి యాత్ర .. పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..
Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.త్వరలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జులై 3న కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది. జూలై 3న కేంద్ర మంత్రి మండలితో సమావేశం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన […]

Safety Rating: సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత.. కస్టమర్ల టేస్ట్ బయటపెట్టిన సర్వే..
Sejal : మరోసారి శేజల్‌ ఆత్మహత్యాయత్నం.. ఆ లేఖలో ఏముందంటే..?
Sai Chand : కేసీఆర్ భావోద్వేగం.. కేటీఆర్ కంటతడి.. సాయిచంద్ కుటుంబానికి ఓదార్పు..

Sai Chand : కేసీఆర్ భావోద్వేగం.. కేటీఆర్ కంటతడి.. సాయిచంద్ కుటుంబానికి ఓదార్పు..

Singer Saichand death updates(Telangana news live) :తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆ సమయంలో సాయిచంద్‌ భార్య, పిల్లలు కేసీఆర్‌ కాళ్లపై పడి రోదించారు. కేసీఆర్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత సాయిచంద్‌ తండ్రి వెంకట్‌రాములను ఓదార్చారు. సాయిచంద్‌ మృతదేహానికి మంత్రి కేటీఆర్‌ […]

Heart Attack Causes : గుండె గడబిడ.. చిన్న వయస్సులో మరణాలు..కారణాలివే..

Big Stories

Advertisement
×