E-Paper
TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?
AP Highcourt : సీబీఐకి నెల్లూరు కోర్టులో చోరీ కేసు… హైకోర్టు కీలక నిర్ణయం..
France: ఫ్రాన్స్‌ ఫస్ట్ విక్టరీ
FIFA: స్పెయిన్‌ సూపర్ షో
Japan: జర్మనీకి షాకిచ్చిన జపాన్‌
IT Raids : ఐటీ దాడులపై మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే?.. అటు పరస్పరం కేసులు..
Argentina: గెలిస్తేనే నిలిచే స్థితిలో అర్జెంటీనా
Surya.. Kohli : సూర్యే నెం.1, కోహ్లి బ్యాక్ స్టెప్
HP: పూటకో కంపెనీ పీకేస్తోంది!
Climate Control : జ్వర తాపాన్ని తనకు తానే తగ్గించుకోవడంలో తిరుగులేని భూమి
Foxconn apologizes: తిరగబడ్డ ఉద్యోగులు.. ఫాక్స్‌కాన్ క్షమాపణ..
Musk: మస్క్‌కు బంపరాఫర్‌
China Companies : ఇక చైనా కంపెనీల వంతు..
JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

JD Laxminarayana : 3 రాజధానులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం ఇదే?

Advertisement JD Laxminarayana : ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ అంశంపై స్పందించారు. మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అభివృద్ధితోనే సాధికారిత సాధ్యమవుతుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాలని […]

×