E-Paper
Advertisement

Manish Sisodia: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా

Manish Sisodia: డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన మనీశ్ సిసోడియా

Manish Sisodia: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు తమ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇద్దరూ రాజీనామా పత్రాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమర్పించారు. వారి రాజీనామాలను కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయి సీబీఐ కస్టడీలో ఉండగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్ జైలులో ఉన్నారు. వారిద్దరి రాజీనామాతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ఢిల్లీ కేభినెట్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×