E-Paper
Advertisement

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..
Advertisement
Rahul Gandhi To Contest From Wayanad
Rahul Gandhi To Contest From Wayanad

Congress First List: 39 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలో దిగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఛత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్‌నందగావ్ నుంచి లోక్ సభ బరిలో ఉండనున్నారు.

శశి థరూర్ తిరువనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. అలప్పుళా నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్.. బెంగళూరు రూరల్ నుంచి డీ కే సురేష్ పోటీ చేయనున్నారు.

Advertisement

మొత్తం 39 మంది అభ్యర్థుల్లో 15 మంది జనరల్ క్యాండిడేట్లు ఉండగా 24 మంది ఎస్సీ, ఎప్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు.

Congress First List

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×