E-Paper
Advertisement

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..

Congress First List: 39 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా.. వయనాడ్ నుంచి రాహుల్ పోటీ..
Rahul Gandhi To Contest From Wayanad
Rahul Gandhi To Contest From Wayanad

Congress First List: 39 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలో దిగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఛత్తీస్‌ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్‌నందగావ్ నుంచి లోక్ సభ బరిలో ఉండనున్నారు.

శశి థరూర్ తిరువనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. అలప్పుళా నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్.. బెంగళూరు రూరల్ నుంచి డీ కే సురేష్ పోటీ చేయనున్నారు.

మొత్తం 39 మంది అభ్యర్థుల్లో 15 మంది జనరల్ క్యాండిడేట్లు ఉండగా 24 మంది ఎస్సీ, ఎప్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు.

Congress First List

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×