E-Paper
Advertisement

KTR Satire on BJP Leaders: కేటీఆర్ సెటైర్లు.. అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!

KTR Satire on BJP Leaders: కేటీఆర్ సెటైర్లు.. అడ్డంగా దొరికిన బీజేపీ నేతలు! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!
Advertisement
KTR Satire on BJP Leaders Kangana and Annamalai
KTR Satire on BJP Leaders Kangana and Annamalai

KTR Satire on BJP Leaders Kangana and Annamalai: దేశంలో అసలే ఎన్నికల వేడి నడుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలపై నేతలు విమర్శలు చేస్తారు. ఈ క్రమంలో నేతలు టంగ్ స్లిప్ అవుతారు… అయినవాళ్లూ లేక పోలేదు. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ రోజుల్లో ఆయా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే నెటిజన్స్‌కు అడ్డంగా దొరికిపోయినట్టే. తాజాగా ఇద్దరు బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ అదే జరిగింది. ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ కాగా మరొకరు అన్నామలై.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి కంగనా.. నేతాజీ తొలి ప్రధాని అని ప్రస్తావించారు. తమిళనాడుకి చెందిన బీజేపీ అభ్యర్థి అన్నామలై అయితే మహాత్మాగాంధీ మన ప్రధాని అని చెప్పుకొచ్చారు. ఈ నేతలను సోషల్ మీడియాలో నెట్ యూజర్స్ వెంటాడుతున్నారు.

Advertisement

ఆయా నేతల మాటలపై బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటించా రు. ఉత్తరాదికి చెందిన ఓ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలి ప్రధాని అని నోరుజారారు. దక్షిణాదికి చెందిన మరో నేత మహాత్మాగాంధీ మన ప్రధాని అంటారు. వీళ్లు అసలు ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. దీనిపై చర్చించుకోవడం నెటిజన్స్ వంతైంది.

Also Read: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

Advertisement

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

Big Stories

Advertisement
×