E-Paper
Advertisement

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?
Advertisement

Lord shiva temple: శివాలయాలన్నీ శివణామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తుల శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట బారులు తీరారు. దేశంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భోళా శంకరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇక ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచే మధ్యప్రదేశ్‌లోని సోమేశ్వరాలయాన్ని ఆధికారులు ఓపెన్ చేశారు.రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని10వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పట్లో ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు స్వాధీనం చేసుకొని మూసివేశారు. అయితే ఆలయాన్ని తెరవాలంటూ 1974లో పలువురు హిందువులు ఉద్యం చేయడంతో.. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సేథీ కేవలం మహా శివరాత్రి రోజున మాత్రమే తెరిచి పూజలు చేసేందుకు అనుమతించారు.

Advertisement

దీంతో అప్పటి నుంచి కేవలం శివరాత్రి రోజున మాత్రమే సోమేశ్వరాలయంను తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి రోజున లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకొని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈరోజున ఆ శివయ్యను దర్శించుకొని పూజలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయాన్ని శివరాత్రి రోజున ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి పర్వదనం సందర్భంగా ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×