E-Paper
Advertisement

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..

Ayodhya Ram Mandir : 5 వేల అమెరికన్ వజ్రాలతో అయోధ్య రాముడికి కంఠహారం.. ఓ భక్తుడి కానుక..
Advertisement

Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిరం త్వరలో ప్రారంభకానుంది. రాములోరి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలో రామ భక్తుల స్వామివారికి భారీ కానుకలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

గుజరాత్‌ సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా రాములోరి కోసం వజ్రాల కంఠహారం తయారు చేయించారు. 5 వేల అమెరికన్ వజ్రాలతో ఈ కంఠహారం రూపొందించారు. రామాయణంలోని ముఖ్య పాత్రల చిత్రాలను కంఠహారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ ఈ హారాన్ని కానుకగా ఇస్తానని కౌశిక్ కకాడియా తెలిపారు.

Advertisement

ఈ కంఠహారం తయారీ కోసం 5 వేల అమెరికన్‌ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. హారం తయారీ కోసం 40 మంది కళాకారులు 35 రోజులపాటు శ్రమించారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాను కూడా పొందుపరిచారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×