BigTV English

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. గరిష్టంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ కోర్టుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతిక వనరులు లేకపోవడం, అంతే కాకుండా కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.


 


Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×